ఆర్మీ ఆఫీసర్కి CM విజయ్ బంపర్ ఆఫర్!
యాంటీ-టెర్రర్ ఆపరేషన్స్లో రియల్ హీరోగా నిలిచిన కీర్తి చక్ర అవార్డు విన్నర్, లాన్స్ నాయక్ ఎ. మీనాక్షి సుందరంను తమిళనాడు CM విజయ్ సెక్రటేరియట్లో కలిసి అభినందించారు. ఆయన చూపించిన అద్భుతమైన ధైర్యానికి గుర్తింపుగా తమిళనాడు గవర్నమెంట్ తరపున ₹48 లక్షల భారీ చెక్కును అందజేశారు. దేశం కోసం ప్రాణాలకు తెగించి ఫైట్ చేసిన మన ఆర్మీ ఆఫీసర్ని CM విజయ్ ఇలా గౌరవించడం ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.




