మంటలు చూసి భయపడిన రైలు ప్రయాణికులు
వెస్ట్ బెంగాల్ దక్షిణేశ్వర్ స్టేషన్ వద్ద సాయంత్రం ఓవర్ హెడ్ వైరు తెగిపోయింది. ప్రయాణికులు మంటలు కనిపించడంతో భయంతో ట్రైన్ నుంచి దిగి పరుగెత్తారు. అయితే ఎవరికీ ఎటువంటి గాయాలు అవ్వలేదు వెంటనే రైల్వే ఉద్యోగులు బాగుచేసారు. దీని వలన ట్రైన్ సర్వీసులు కొంతసేపు ఆగాయి.



