AP· 21 Aug 2026
భక్తుల కోసం తిరుమలలో హైటెక్ Robo డాగ్!
AP: తిరుమలలో భక్తుల సేఫ్టీ కోసం TTD హైటెక్ రోబో డాగ్ను వాడనున్నారు. అడవుల్లో చిరుతలు, ఇతర జంతువుల మూవ్మెంట్స్ను ఈ రోబో సూపర్వైజ్ చేస్తుంది. ఇందులో ఆప్టికల్, థర్మల్ కెమెరాలు, 360 డిగ్రీల లైడార్, AI టెక్నాలజీ ఉన్నాయి. జంతువులు, మనుషులు కనిపిస్తే కంట్రోల్ రూమ్కు లైవ్ వీడియో, జియో-ట్యాగ్ అలర్ట్లు పంపుతుంది. ఒకవేళ తిరుమల మెట్ల మార్గం వైపు అడవి జంతువులు వస్తే.. రోబోట్లోని సౌండ్, లైట్ యూనిట్స్ ద్వారా సేఫ్గా తిరిగి అడవిలోకి పంపేలా దీన్ని డిజైన్ చేశారు.