Local· 24 Aug 2026
రూ.26 వేలు.. 2వ PRCలో గుర్తింపు...
వనపర్తిలో సిఐటియు గ్రామపంచాయతీ కార్మికుల ధర్నా – డిమాండ్లు ఇవే!<br>సోమవారం నిర్వహించిన ఈ ఆందోళనలో యూనియన్ నాయకులు ప్రభుత్వానికి 10 పాయింట్లు ఇచ్చారు. అందులో.. పర్మినెంట్ ఉద్యోగాలు, 2వ PRCలో గుర్తింపు, కనీస వేతనం రూ.26,000, G.O.51 సవరణ, మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు, గ్రీన్ ఛానల్ ద్వారా ఆన్లైన్ జీతాలు, తొలగింపులపై చట్టపరమైన చర్యలు, ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయింపు వంటివి ఉన్నాయి. ఇవన్నీ కాంగ్రెస్ మానిఫెస్టోలేనివేనని సిఐటియు నాయకులు గుర్తు చేశారు. సర్కారు ఎంతకాలం నానుస్తదో చూడాలి.