← Back to news

పిల్లలతో కలిసి జాతీయ రెజ్లర్ సూసైడ్

By BK· 2h ago· మహారాష్ట్ర
పిల్లలతో కలిసి జాతీయ రెజ్లర్ సూసైడ్

‘మహారాష్ట్ర ఆడపులి’గా పేరు తెచ్చుకున్న జాతీయ రెజ్లర్ అశ్విని మనోహర్ పాల్ (30) తన ముగ్గురు పిల్లలతో ధారాశివ్ జిల్లా నల్దుర్గ్ కోటపై నుంచి లోయలోకి దూకారు. ఈ ఘటనలో అశ్విని, ఆమె కుమారుడు, ఒక కుమార్తె చనిపోయారు. మరో చిన్నారి ICUలో ట్రీట్మెంట్ తీసుకుంటుంది. భర్త, అత్తమామల వేధింపుల వల్లే ఇది జరిగిందని ఆమె తండ్రి ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 3h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.