SHAKTHI పాలసీని ఉపసంహరించుకోవాలని SFI ధర్నా
TG: మహబూబ్నగర్లో SFI ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ కాలేజీ ఎదుట దాదాపు 200 మంది విద్యార్థులు ధర్నా నిర్వహించారు. జీవో నెంబర్ 97ను, SHAKTHI పాలసీని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. SBTETని కొనసాగించాలని కోరారు. కార్యక్రమంలో. పట్టణ కార్యదర్శి ఈశ్వర్. డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ప్రశాంత్, విద్యార్థులు పాల్గొన్నారు



