← Back to news

చిత్తూరు జిల్లాలో భారీగా బంగారం నిక్షేపాలు !

By DS· 25 Jul 2026· Chittore
చిత్తూరు జిల్లాలో భారీగా బంగారం నిక్షేపాలు !

చిత్తూరు జిల్లా గుడిపల్లి మండల పరిధిలోని చిగురు గుంట, బి. సానత్తం ప్రాంతాల్లోని మైనింగ్ బ్లాక్ లలో సుమారు 22 లక్షల టన్నుల బంగరం ముడి ఖనిజం ఉన్నట్లు ప్రాధమిక సర్వేల్లో తేలింది. ఇక్కడి ముడిఖనిజాన్ని శుద్ధి చేస్తే సగటున 5.64 గ్రాముల మేలిమి బంగారం దొరికే వీలుంది.ఇది ప్రభుత్వానికి ఆదాయ వనరుగా మారడేమ కాక, స్థానికులకు ఉపాధి కూడా కల్పిస్తుందని అధికారులు అంటున్నారు.దీనిని ఏపీ ఎండీసీకే దక్కేలా చూడాలని చంద్రబాబు ఆదేశించారు.

More in AP