← Back to news

‘మిషన్ రంగీన్ మచ్లీ 2031’ను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి

By Vishi· 3d ago· Uniindia
‘మిషన్ రంగీన్ మచ్లీ 2031’ను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి

భారతదేశ ఆర్నమెంటల్ ఫిషరీస్ రంగాన్ని అభివృద్ధి చేయడం, బయోసెక్యూరిటీని మెరుగుపరచడం, నాణ్యతా ప్రమాణాలు, ట్రేసబిలిటీని ఏర్పాటు చేయడం లక్ష్యంగా ‘మిషన్ రంగీన్ మచ్లీ 2031’ స్ట్రాటజిక్ యాక్షన్ ప్లాన్‌ను ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ లక్షద్వీప్‌లో స్టార్ట్ చేశారు. దీని వల్ల ఆర్నమెంటల్ ఫిషెస్ పెంపకం, వాణిజ్యం (దేశీయ, అంతర్జాతీయ)లో ఒకేలాంటి స్టాండర్డ్స్ ఏర్పాటు చేయడానికి వీలవుతుంది. ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ దేశం బ్లూ రివల్యూషన్ వైపు అడుగులు వేస్తోందని అన్నారు.

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 1h ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.