← Back to news

ముంబై వాటర్ మిలన్ డెత్స్ కి రీజన్ ఇదేనా?

By DS· 27 Apr 2026· visakhapatnam
 ముంబై వాటర్ మిలన్ డెత్స్ కి రీజన్ ఇదేనా?

వాటర్ మిలన్ కలుషిత నీటితో పండితే.. పెస్టిసైడ్స్ ఎక్కువగా వాడితే, లేదా హానికారక బాక్టీరియా అందులో ఉంటే అది ఫుడ్ పాయిజన్ కింద మారుతుందంటున్నారు డాక్టర్లు. ఒక్కొసారి కొన్నింటిలో ప్రమాదకరమైన ఈ కొలీ, సాల్మనెల్లా, లిస్టిరియోసిస్ లాంటి బాక్టీరియా ఉండొచ్చు. వ్యాపారులు పుచ్చకాయలకు ఎక్కువ స్వీట్ నెస్ కోసం గ్లూకోజ్ , కలర్ ని ఇంజెక్ట్ చేసి అమ్ముతుంటారు. అలాగే నీరు ఎక్కువగా ఉందనిపించడానికి నీటిని కూడా సిరెంజిలతో లోడ్ చేసి అమ్ముతుంటారు. ఇవన్నీ కూడా అనారోగ్యానికి కారణాలే. పైగా పుచ్చకాయను రాత్రిపూట తినక పోవడమే మంచిది.ముంబై డెత్స్ కి వీటిలో ఏదైనా కారణం కావచ్చు.

More in Health