← Back to news

రాఖీకి RTC షాక్.. ఛార్జీలు డబుల్!

By Ramesh· 5d ago
రాఖీకి RTC షాక్.. ఛార్జీలు డబుల్!

పెద్ద కడ్మూర్–నార్వా నుంచి హైదరాబాద్‌కి సాధారణం రూ.280 టికెట్‌ని రాఖీ పండుగ పేరుతో రూ.380కి పెంచేశారు. Aug 27 నుంచి 31 వరకు ఈ అదనపు చార్జీ. టికెట్‌పై రూ.380 ముద్రించేశారు – ముందస్తు సమాచారం లేదు, క్లారిటీ లేదు. "పండుగ రద్దీ" అని చెప్పి రూ.100 extra వసూలు చేసేశారు. "రెగ్యులర్‌గా రూ.300 ఉంటే, ఇప్పుడు రూ.400 కట్టాల్సి వచ్చింది. బోర్డింగ్ తర్వాతే హైక్ తెలిసింద''ని ఓ ప్రయాణీకుడు చెప్పారు. ఈ ఛార్జీ పెంపు మీకు న్యాయమేనా? మీ ఊరి రూట్‌లో కూడా ఇలాంటి హైక్ ఉందా? కామెంట్స్‌లో మీ అనుభవం షేర్ చేయండి.

More in Local