రామ్ మందిర్ విరాళాల వివాదం అప్డేట్

అయోధ్య రామ్ టెంపుల్ డొనేషన్స్ దుర్వినియోగం కేసు విచారణపై సుప్రీంకోర్టు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. CJI జస్టిస్ సూర్య కాంత్ నేతృత్వంలోని త్రిసభ్య బెంచ్ ఈ కేసులో ప్రస్తుతానికి జోక్యం చేసుకోబోమని, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) ఈ ఇన్వెస్టిగేషన్ను లాజికల్ కన్క్లూజన్కు తీసుకువెళ్లాలని స్పష్టం చేసింది. ఒకవేళ SIT పనితీరు సరిగ్గా లేకపోతేనే తాము ఇన్వాల్వ్ అవుతామని హెచ్చరించింది. ఎవరివద్దైనా సూచనలు ఉంటే డైరెక్ట్గా సోలిసిటర్ జనరల్ ఆఫీస్ను కాంటాక్ట్ చేయవచ్చని తెలిపింది.



