అనవసరంగా GenZ తరంతో పెట్టుకున్నావు మోడీ- KTR
విద్యా విధానంలో సంస్కరణలు కోరుతూ సోనమ్ వాంగ్చుక్ చేసిన దీక్షను ED, CBI భయాలతో ప్రధాన మీడియా కవర్ చేయలేదని BRS లీడర్ KTR ఆరోపించారు. అయితే, యువత సోషల్ మీడియా వేదికగా నిరసన స్వరాన్ని దేశవ్యాప్తంగా వినిపించిందని ఆయన ప్రశంసించారు. నేపాల్, శ్రీలంకల్లో యువత తిరుగుబాటుతో ప్రభుత్వాలే పడిపోయిన చరిత్రను గుర్తుచేస్తూ, Gen Z తరంతో పెట్టుకోవద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని హెచ్చరించాడు



