← Back to news

ధర్మ విజేత పత్రిక ఆవిష్కరణ..!

By Nagesh· 2d ago
ధర్మ విజేత పత్రిక ఆవిష్కరణ..!

హైదరాబాద్‌లో ధర్మ విజేత పత్రిక ఆవిష్కరణ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ సాంస్కృతిక సారధి జీవి వెన్నెల గద్దర్ హాజరై, పత్రిక యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పత్రిక ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయాలని, అందరి ఆకాంక్షలను నెరవేర్చాలని ఆమె అన్నారు. "ఇది ప్రజల గొంతు కావాలి" అంటూ పత్రిక యాజమాన్యానికి సూచించారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 8h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.