← Back to news

అమెరికా 3 లక్షలు.. భారత్ 13 లక్షలు! ఎందుకు?!

By sahani· 22 Aug 2026· Thewire
అమెరికా 3 లక్షలు.. భారత్ 13 లక్షలు! ఎందుకు?!

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రాకెట్ లాంచ్‌లు భారత్‌లోనే జరుగుతున్నాయని కేంబ్రిడ్జ్, ఇటలీ ఎకనామిస్టుల రీసెంట్ స్టడీ వెల్లడించింది. మన దేశంలో కిలో పేలోడ్‌ను స్పేస్‌లోకి పంపేందుకు $13,302 (రూ.12.7 లక్షలు) ఖర్చవుతుండగా, అమెరికాలో అది $3,225 (రూ.3.1 లక్షలు) మాత్రమే. మన కాస్ట్ US కంటే 4 రెట్లు, యూరోపియన్ యూనియన్ ($9,897) కంటే కూడా ఎక్కువ. ఇప్పటివరకు బడ్జెట్ మిషన్లకు కేరాఫ్ అయిన ఇస్రోకి ఇది షాకింగ్ అప్‌డేట్.

More in International