జార్ఖండ్ ప్రభుత్వం విద్యార్థుల మాట వినాలి: రాహుల్

జార్ఖండ్ ప్రభుత్వం విద్యార్థుల మాట వినాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ విద్యార్థుల మీద జరిగిన దాడిని ఆయన ఖండించారు. విద్యార్థులకు శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ఉందన్నారు. పోలీసులు జార్ఖండ్ విద్యార్థుల మీద జరిపిన దాడి సరైనది కాదని అన్నారు.



