← Back to news

43 మంది డాక్టర్లు డిస్మిస్

By డీకే· 18 Jun 2026· Dishadaily· అమరావతి
43 మంది డాక్టర్లు డిస్మిస్

AP: విధుల్లో నిర్లక్ష్యం వహించిన 43 మంది డాక్టర్లను ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేస్తూ AP వైద్యారోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. నాలుగేళ్లుగా 118 మంది వైద్యులు విధులకు దూరంగా ఉంటున్నారని గుర్తించారు. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ పలుమార్లు నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులకు సైతం రిప్లై ఇవ్వలేదు. అనధికారికంగా వైద్యులు దూరంగా ఉండటాన్ని వైద్యారోగ్య శాఖ సీరియస్ తీసుకుంది. ఇప్పటికే రాజీనామా చేసిన 34 మందిలో 15 మందికి ఆమోదం తెలిపింది. మరో 34 మంది వైద్యులు తమ పదవులకు రాజీనామా చేశారు.

More in AP