← Back to news

విద్యార్థులపై విరుచుకుపడ్డ దిల్లీ పోలీసులు

By RK· 21 Jul 2026
విద్యార్థులపై విరుచుకుపడ్డ దిల్లీ పోలీసులు

నీట్ పరీక్ష లీకేజ్‌పై దిల్లీలో 'చలో సంసద్' ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ ఘర్షణలో వందమందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను వెంటనే రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్‌కు తరలించారు. గాయపడిన వారిలో 90 మంది నిరసనకారులున్నారు. తలకు బలమైన గాయాలతో కొందరి పరిస్థితి విషమించడంతో ఐసీయూలో చేర్చి ట్రీట్మెంట్ అందిస్తున్నారు.

విద్యార్థులపై విరుచుకుపడ్డ దిల్లీ పోలీసులు
విద్యార్థులపై విరుచుకుపడ్డ దిల్లీ పోలీసులు

More in News