డా.విశారదన్ మహారాజ్ మహా ధర్నా ఫలితం..కదిలిన యంత్రాంగం

TG: జగిత్యాలలోని డబుల్ బెడ్రూం కాలనీలోని సమస్యల పరిష్కారం కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీ-జేఏసీ ఆధ్వర్యంలో జూలై 29న డా. విశారదన్ మహారాజ్ మహా ధర్నా చేపట్టారు. దీంతో అధికార యంత్రాంగం కదిలింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ డబుల్ బెడ్రూం కాలనీని సందర్శించారు. కాలనీలోని సమస్యలను స్వయంగా పరిశీలించి, పరిష్కారం వైపు అడుగులు వేస్తున్నారు. దీనిపై స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.



