ఫుడ్ ఫోటో తీస్తే చాలు.. AI అన్ని వివరాలు చెప్పేస్తుంది!

ఇండియాలోని డిఫరెంట్ ఏరియా వంటకాలు, బిర్యానీల రుచులను డిజిటల్గా రికార్డ్ చేయడానికి ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ వాళ్లు ఒక క్రేజీ AI ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. దీని పేరే 'భారత్ టేస్ట్ అట్లాస్'. కంప్యూటర్ విజన్, AI టెక్నాలజీతో మన ఇండియన్ థాలీ, బిర్యానీలపై వీళ్లు స్టడీ చేస్తున్నారు. ఫ్యూచర్లో వచ్చే మొబైల్ యాప్లో ఫుడ్ ఫోటో తీస్తే చాలు. అందులోని పదార్థాలు, కేలరీలు, పోషక విలువలని ఈ AI సిస్టమ్ ఈజీగా లెక్కగట్టి చెప్పేస్తుంది.



