శనివారం ప్రత్యేకం..కలెక్టర్ ఆఫీసులో SC, ST దివ్యాంగుల కోసం!

గుంటూరు కలెక్టర్ CM.సాయికాంత్ వర్మ ఒక కొత్త మెసేజీ ఇచ్చారు. ఈ శనివారం (ఉదయం 10 గంటలకు) కలెక్టరేట్ లోని ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తున్నారు.<br>ఎవరికి?<br>✅ దివ్యాంగులు<br>✅ ఎస్సీ, ఎస్టీలు<br>✅ ఉద్యోగులు<br>జిల్లా అధికారులంతా హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు. దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీలు, ఉద్యోగులు తమకున్న ప్రత్యేక సమస్యలను నేరుగా అధికారుల ముందుంచే సువర్ణ అవకాశమిది. ఉపయోగించుకోవాలి మరి.

