స్టూడెంట్స్ ఫ్యూచర్ కోసం వెనక్కి తగ్గేది లేదు.. మహతో

రిక్రూట్మెంట్ పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ 11 రోజులుగా హంగర్ స్ట్రైక్ చేస్తున్న జార్ఖండ్ లోక్తాంత్రిక్ క్రాంతికారి మోర్చా (JLKM) నేత దేవేంద్ర మహతో.. ఆందోళన శిబిరానికి తిరిగి వెళ్లేందుకు పర్మిషన్ కోరారు. ప్రెజెంట్ రాంచీ సదర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆయన.. జైపాల్ సింగ్ ముండా స్టేడియంలోని నిరసన స్థలానికి వెళ్లేందుకు సివిల్ సర్జన్కు లెటర్ రాశారు. స్టూడెంట్స్ ఫ్యూచర్ కోసం జరుగుతున్న పోరాటం తనకు కేవలం ఆందోళన కాదని, బాధ్యతతో కూడిన పోరాటమని మహతో పేర్కొన్నారు.



