← Back to news

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను బహిష్కరించాలని NSF పిలుపు

By విశీ· 14 Aug 2026· Indiatodayne
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను బహిష్కరించాలని NSF పిలుపు

ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో విద్యార్థులు పాల్గొనకూడదని నాగాలాండ్ రాష్ట్రంలోని నాగా స్టూడెంట్స్ ఫెడరేషన్(NSF) అన్ని పాఠశాలలు, కళాశాలలకు సూచనలిచ్చింది. ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్‌లో ‘నాగా ప్రజలు స్వాతంత్ర్య దినోత్సవం, జాతీయ జెండా, జాతీయ గీతానికి వ్యతిరేకం కాదని’ తెలిపింది. పూర్తి వెర్షన్ వందేమాతరం(ఆరు స్టాంజాలు)ను బలవంతంగా పాడించడం మాత్రం అంగీకరించమని తెలిపింది. ఇది మతపరమైన భక్తితో ఉండటం వల్ల క్రైస్తవ మెజారిటీ నాగా సమాజానికి ఇది విరుద్ధమని అంటున్నారు.

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 9h ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.