హైడ్రా కమిషనర్ రంగనాథ్ను తొలగించాలని హైకోర్టు ఆదేశం

TG: హైడ్రా కమిషనర్ రంగనాథ్ను పదవి నుంచి తొలగించాలని, ఆయన స్థానంలో ఐజీ స్థాయి అధికారిని నియమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. హైదరాబాద్ లోతుకుంట భూముల వ్యవహారంపై విచారణ సందర్భంగా, 63 కోర్టు ధిక్కరణ కేసులను పరిగణనలోకి తీసుకుని ఉత్తర్వులు జారీ చేసింది. రంగనాథ్ కొనసాగితే 'రూల్ ఆఫ్ లా' దెబ్బతింటుందని, ఆయన పదవిలో కొనసాగడం సమంజసం కాదని హైకోర్టు స్పష్టం చేసింది.



