నందన్ గ్రామసభలో 313 పనుల ప్లాన్ రివీల్!

నిర్మల్ జిల్లా నర్సాపూర్ (జి) మండలం నందన్ గ్రామంలో భారీ గ్రామసభ జరిగింది. సర్పంచ్ కున హేమలత మహేష్ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. పంచాయతీ సెక్రెటరీ వెంకటేష్, టీఏ రవీందర్, ఎఫ్ఏ భూమేష్ పాల్గొన్నారు. "వీబీజీ రామ్జీ" పథకంలో భాగంగా రాబోయే మూడేళ్ల అభివృద్ధి ప్రణాళికను ప్రజలకు వివరించారు. మొత్తం 313 పనుల జాబితాను గ్రామస్తుల సమక్షంలో చదివి వినిపించారు. మీ గ్రామంలో కూడా ఇలాంటి గ్రామసభలు జరుగుతున్నాయా? వాటిని వార్తలుగా పంపండి. ఫొటో కూడా జత చేయండి.



