← Back to news

సభలో కరుణానిధి ప్రస్తావన.. Sorry చెప్పిన విజయ్!

By Mahesh· 18 Aug 2026· Tamilnadu

తమిళనాడు అసెంబ్లీలో మాజీ సీఎం, DMK నేత కరుణానిధిని అటవీ శాఖ మంత్రి R.V. రంజిత్ కుమార్ ‘కలైంగర్‌’ అని సంబోధించకుండా నేరుగా మాట్లాడంపై వివాదం చెలరేగింది. DMK సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో సభలో ఉద్రిక్తత నెలకొంది. దీంతో CM జోసెఫ్ విజయ్ జోక్యం చేసుకుని మంత్రి తరఫున క్షమాపణలు చెప్పారు. కరుణానిధిని అలా ప్రస్తావించడం సరైంది కాదని అంగీకరించారు.

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 8h ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.