← Back to news

వరదల్లో 6ఏళ్ల చిన్నారి ఎలా బతికిందంటే?

By sahani· 4d ago· Indiatoday· nepal

నేపాల్‌లో వచ్చిన భయంకరమైన ఫ్లాష్ ఫ్లడ్స్ వల్ల 650 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, రసువా డిస్ట్రిక్ట్ తిమూరేలో ఒక మిరాకిల్ జరిగింది. వరద ధాటికి కొట్టుకొచ్చిన మట్టి, డెబ్రీస్ కింద 3 రోజులుగా చిక్కుకుపోయిన ఒక 6 ఏళ్ల చిన్నారి ప్రాణాలతో బయటపడింది. ఆర్మ్‌డ్ పోలీస్ టీమ్ సెర్చ్ చేస్తున్న టైమ్‌లో మట్టి కింద నుండి ఏడుపు వినిపించడంతో వెంటనే తవ్వి పాపను కాపాడారు. కండిషన్ సీరియస్‌గా ఉండటంతో బెటర్ ట్రీట్‌మెంట్ కోసం పాపను ఖాట్మండులోని హాస్పిటల్‌కు షిఫ్ట్ చేశారు.

More in International