← Back to news

20 ఏళ్లుగా ఫీవరే రాలేదు: బండి సంజయ్

By sahani· 11 Jun 2026· X· Telangana

కేంద్ర మంత్రి బండి సంజయ్ హైదరాబాద్‌లో జరిగిన ఒక ప్రోగ్రామ్‌లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. PM మోదీ గారిని ఇన్స్పిరేషన్‌గా తీసుకుని తాను లాస్ట్ 20 ఇయర్స్ నుండి అసలు ఫీవర్ లేకుండా హెల్తీగా ఉన్నానని చెప్పారు. కానీ, మొన్న హైదరాబాద్‌లో మిల్క్ తాగిన తర్వాత తనకు ఫీవర్ వచ్చి, మూడు రోజులు బెడ్ మీద ఉండిపోవాల్సి వచ్చిందని అన్నారు. ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్న కల్తీ పాల గురించే ఆయన ఈ కామెంట్స్ చేసినట్లు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.

More in TG