వాటర్ ట్యాంక్ను స్విమ్మింగ్ పూల్గా మార్చారు!
ముజఫర్నగర్లో ఇద్దరు వ్యక్తులు 200 అడుగుల ఎత్తులో ఉన్న డ్రింకింగ్ వాటర్ ట్యాంకుపైకి ఎక్కి అందులో స్నానం చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ (Viral) అవుతోంది. విలేజ్ మొత్తం తాగే వాటర్ ని ఇలా Pollute చేయడం వల్ల పబ్లిక్ హెల్త్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ వైరల్ వీడియో చూసిన పబ్లిక్ వెంటనే ఈ ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.



