← Back to news

అంతరిక్షం నుండి సేఫ్‌గా భూమికి.. ఇస్రో ఖాతాలో మరో మైలురాయి!

By sahani· 9 Jul 2026

ఇండియా ఫస్ట్ టైం మనుషులను అంతరిక్షంలోకి పంపే 'గగన్‌యాన్' ప్రాజెక్ట్‌లో ఇస్రో మరో బిగ్ సక్సెస్ కొట్టింది. స్పేస్ లోపలికి వెళ్లిన వ్యోమగాములు మళ్లీ భూమికి సేఫ్‌గా తిరిగి రావడం కోసం ఒక స్పెషల్ పారాచూట్ సిస్టమ్‌ను సైంటిస్టులు రెడీ చేశారు. దీన్ని 2.5 కిలోమీటర్ల ఎత్తు నుండి కిందకు వదిలి టెస్ట్ చేయగా, చాలా సురక్షితంగా ల్యాండ్ అయింది. అప్‌కమింగ్ గగన్‌యాన్ మిషన్‌కు ఈ పారాచూట్ టెస్ట్ సక్సెస్ అవ్వడం చాలా కీలకం అని ఇస్రో చెప్పింది.

More in Technology