← Back to news

అత్యాచారానికి పాల్పడిన నిందితులను శిక్షించాలి

By .· 27 Aug 2026
అత్యాచారానికి పాల్పడిన నిందితులను శిక్షించాలి

మక్తల్ పట్టణానికి చెందిన మహిళపై అత్యాచారం చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని దళిత బహుజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. మక్తల్ ప్రాంతంలో విచ్చలవిడిగా టీ/కాఫీ దుకాణాలలో నడుస్తున్న బెల్టు షాపుల దందాను, అక్రమ గంజాయి రవాణా వంటి వాటిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళపై జరిగిన అత్యాచారానికి పోలీసులు, ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.

More in Local