← Back to news

పిల్లలతో మసాజ్ చేయించుకుంటున్న ప్రభుత్వ టీచర్

By RK· 29 Jul 2026
పిల్లలతో మసాజ్ చేయించుకుంటున్న ప్రభుత్వ టీచర్

AP: శ్రీ సత్యసాయి జిల్లా నంబులపూలకుంట KGBV స్కూల్‌లో టీచర్ 'రూపరాణి' క్లాసులో పిల్లలకు పాఠాలు చెప్పవలసింది పోయి వాళ్లతో తల మసాజ్, కాళ్లు పాటించుకోడం వంటివి చేస్తుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చి వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనతో స్థానికులు, పిల్లల తల్లిదండ్రులు ఆమె తీరుపై మండిపడుతున్నారు. స్కూల్‌కు చెడ్డపేరు తెచ్చిన ఆ టీచర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని వాళ్ళు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.

More in AP