గణేశ్ మండపాలకు ఇక ఆన్లైన్లోనే అనుమతి.. ఈ-పోర్టల్ రెడీ!

ఈ వినాయక చవితికి మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులకు గుడ్ న్యూస్. AP పోలీసులు www.ganeshutsav.net పేరిట సింగిల్ విండో ఈ-పోర్టల్ను అందుబాటులోకి తెచ్చారు. ఇక ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేదు.. ఆన్లైన్లోనే పర్మిషన్స్ క్లియర్ చేసుకోవచ్చు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా బుధవారం ఈ విషయాన్ని క్లియర్ చేశారు. ఇక మండపాల నిర్వాహకులకు టెన్షన్లేదు.. క్లిక్ చేస్తే అనుమతి రెడీ!



