లుధియానా బోణి.. నందిపేట్ స్టూడెంట్స్ సెలక్ట్!

నిజామాబాద్ జిల్లా నందిపేట్లో ఓ సంతోష వార్త. అక్షర హైస్కూల్కు చెందిన 16 మంది విద్యార్థులు జాతీయ కురష్ పోటీలకు ఎంపికయ్యారు. సెప్టెంబర్ 5న పంజాబ్లోని లుధియానాలో ఈ మెగా ఈవెంట్ జరగనుంది. ఈ ఈవెంట్లో పాల్గొనే విద్యార్థులను ఛైర్మన్ డాక్టర్ శ్రీకాంత్ రామావత్, డైరెక్టర్ దివ్య రామావత్, కరస్పాండెంట్ గంగాధర్, హెడ్మాస్టర్ మహేష్ స్టూడెంట్స్ను అభినందించారు.



