← Back to news

లుధియానా బోణి.. నందిపేట్ స్టూడెంట్స్ సెలక్ట్!

By naveed· 2d ago
లుధియానా బోణి.. నందిపేట్ స్టూడెంట్స్ సెలక్ట్!

నిజామాబాద్ జిల్లా నందిపేట్‌లో ఓ సంతోష వార్త. అక్షర హైస్కూల్‌కు చెందిన 16 మంది విద్యార్థులు జాతీయ కురష్ పోటీలకు ఎంపికయ్యారు. సెప్టెంబర్ 5న పంజాబ్‌లోని లుధియానాలో ఈ మెగా ఈవెంట్ జరగనుంది. ఈ ఈవెంట్లో పాల్గొనే విద్యార్థులను ఛైర్మన్ డాక్టర్ శ్రీకాంత్ రామావత్, డైరెక్టర్ దివ్య రామావత్, కరస్పాండెంట్ గంగాధర్, హెడ్‌మాస్టర్ మహేష్ స్టూడెంట్స్‌ను అభినందించారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 6h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.