← Back to news

UPIకి 10 ఏళ్లు.. జేబులో డబ్బు ఎందుకు తగ్గిపోయింది?

By Nani Garikina· 26 Aug 2026· Gov
UPIకి 10 ఏళ్లు.. జేబులో డబ్బు ఎందుకు తగ్గిపోయింది?

ఒకప్పుడు టీ తాగాలన్నా జేబులో క్యాష్ ఉందా అని చూసుకునేవాళ్లం.. ఇప్పుడు షాప్‌లో QR కోడ్ ఉందా అని చూస్తున్నాం! 2016లో మొదలైన UPI పదేళ్లలో మన పేమెంట్ అలవాట్లనే మార్చేసింది. మొదటి ఏడాది 1.78 కోట్లుగా ఉన్న లావాదేవీలు.. 2025-26లో ఏకంగా 24,162 కోట్లకు చేరాయి. అంటే రోజుకు సగటున 66 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. క్యాష్ వెంట తీసుకెళ్లడం తగ్గిపోయింది.. ఇప్పుడు పర్సు మర్చిపోయినా పర్లేదు, ఫోన్ మాత్రం మర్చిపోకూడదనే పరిస్థితి వచ్చింది. మన చేతిలో ఉన్న డబ్బు కన్నా.. ఫోన్‌పైనే నమ్మకం పెరిగిపోయింది!

UPIకి 10 ఏళ్లు.. జేబులో డబ్బు ఎందుకు తగ్గిపోయింది?
UPIకి 10 ఏళ్లు.. జేబులో డబ్బు ఎందుకు తగ్గిపోయింది?
UPIకి 10 ఏళ్లు.. జేబులో డబ్బు ఎందుకు తగ్గిపోయింది?

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 4h ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.