← Back to news

రాబోయే రోజుల్లో ఏసీలు ఉన్నా బతకలేమా?

By sahani· 16 Jun 2026· India
రాబోయే రోజుల్లో ఏసీలు ఉన్నా బతకలేమా?

భారతదేశంలో ఎండలు 45 డిగ్రీలు దాటేస్తున్నాయని, ACల వల్ల భూమి ఇంకా వేడెక్కుతోంది. మన దేశంలో అడవులు 40% నుండి 21% కి పడిపోయాయి, ఇప్పుడు తక్షణం 500 కోట్ల చెట్లు కావాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక పెద్ద చెట్టు 20 ACల చల్లదనాన్ని ఇస్తుంది. అందుకే ఈ వర్షాకాలంలో ప్రతి ఒక్కరూ కనీసం రెండు మొక్కలు నాటి, వాటిని కాపాడండి.

More in Health