రాబోయే రోజుల్లో ఏసీలు ఉన్నా బతకలేమా?

భారతదేశంలో ఎండలు 45 డిగ్రీలు దాటేస్తున్నాయని, ACల వల్ల భూమి ఇంకా వేడెక్కుతోంది. మన దేశంలో అడవులు 40% నుండి 21% కి పడిపోయాయి, ఇప్పుడు తక్షణం 500 కోట్ల చెట్లు కావాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక పెద్ద చెట్టు 20 ACల చల్లదనాన్ని ఇస్తుంది. అందుకే ఈ వర్షాకాలంలో ప్రతి ఒక్కరూ కనీసం రెండు మొక్కలు నాటి, వాటిని కాపాడండి.



