స్టూడెంట్స్ విజయం..Jharkhand ప్రభుత్వం కీలక నిర్ణయం

Jharkhand ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. JSSC, CGL పరీక్షలను రద్దు చేసింది. TDPL నిర్వహించిన పరీక్షలన్నీ రద్దు చేసి, 2014 నుంచి పరీక్షల్లో జరిగిన అవకతవకలపై విచారణకు ఆదేశించింది. కొన్ని రోజులుగా స్టూడెంట్స్ చేస్తున్న నిరసనలకు స్పందించిన సీఎం హేమంత్ సోరెన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై స్టూడెంట్స్ ఆనందం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.


