BJP నేషనల్ టీమ్లో పురందేశ్వరి.. తెలంగాణకు నో ఛాన్స్!

BJP నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీని పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా 13 మందిని నియమించగా.. ఆ లిస్ట్లో APకి చెందిన దగ్గుబాటి పురందేశ్వరి చోటు దక్కించుకున్నారు. నేషనల్ జనరల్ సెక్రటరీగా స్మృతి ఇరానీని నియమించారు. పార్టీ జాయింట్ కోఆర్డినేటర్గా విష్ణువర్ధన్రెడ్డికి అవకాశం కల్పించారు. తెలంగాణకు నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో చోటు దక్కకపోగా.. నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్న డీకే అరుణను తప్పించారు.





