మన పురాతన కట్టడాలు.. సర్కారు పైసలు!

మన చారిత్రక కట్టడాల బాగుకోసం కేంద్ర ప్రభుత్వం ఈసారి రూ.376.67 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇది గతేడాది కంటే ఎక్కువైనా, రెండేళ్ల కిందట పెట్టిన రూ.443.53 కోట్ల కంటే తక్కువే. టూరిస్టులు తగ్గడంతో మన సంస్కృతిని, కట్టడాలను కాపాడుకోవాలి . ఇందుకోసం బ్రిక్స్ దేశాలతో కలసి పనిచేయడంతో పాటు, నెట్ఫ్లిక్స్ ద్వారా మన చారిత్రక ప్రదేశాలను ప్రపంచానికి చూపించేందుకు ప్రభుత్వం కొత్త అడుగులు వేస్తోంది.



