ట్రోలర్స్కి కౌంటర్ ఇచ్చిన కృతి సనన్

యాడ్లో వేసుకున్న డ్రెస్, పెట్ డాగ్కి రాఖీ కట్టడంపై ట్రోల్స్ చేసిన వాళ్లకు హీరోయిన్ కృతి సనన్ ఇన్స్టాగ్రామ్లో క్రేజీ పోస్ట్తో కౌంటర్ ఇచ్చింది. తన చెల్లెలు నూపుర్ సనన్ తో ఒకరికొకరు రాఖీ కట్టుకున్న పిక్ షేర్ చేస్తూ, 'రాఖీ ఫ్యాషన్ కమిటీ ఇంకా డిస్కషన్లోనే ఉన్నట్టుంది. కానీ మేము మాత్రం రియల్ ఎమోషన్స్పైనే ఫోకస్ చేశాం' అంటూ పోస్ట్ చేసింది. వేసుకునే డ్రెస్సులని బట్టి కల్చర్ని జడ్జ్ చేయకూడదని, పండుగల్లో ఎమోషన్సే ముఖ్యమని అంటోంది.



