← Back to news

మహారాష్ట్రలో దారుణం.. మంటల్లో ముగ్గురు పసికందులు

By Mahesh· 24 Aug 2026· Maharashtra

మహారాష్ట్రలోని అమరావతి డిస్ట్రిక్ట్ ఉమెన్స్ హాస్పిటల్‌లో దారుణ ఘటన జరిగింది. ఈరోజు ఉదయం 3:30 గం. సమయంలో NICUలో మంటలు చెలరేగాయి. వెంటిలేటర్‌ బ్లాస్ట్ అవ్వడంతో ముగ్గురు పసికందులు మృతి చెందారు. డాక్టర్లు, నర్సులు వెంటనే శిశువులను (పసికందులు) బయటకు తీసుకెళ్లారు. ఘటన సమయంలో 39 మంది నవజాత శిశువులు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆరుగురిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనలో ప్రమాదంపై అధికారులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 5h ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.