‘పంజా’ మళ్లీ థియేటర్లలో!

పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా ‘పంజా’ సినిమా మరోసారి థియేటర్లలోకి రాబోతోంది. సెప్టెంబర్ 2న 4K క్వాలిటీలో ఈ సినిమాను రీరిలీజ్ చేసేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పోస్టర్ను కూడా విడుదల చేశారు. దీంతో పవన్ ఫ్యాన్స్ థియేటర్ల వద్ద భారీ సెలబ్రేషన్స్కు సిద్ధమవుతున్నారు.



