← Back to news

రామ మందిర్‌కు ఫస్ట్ CEO ఎవరు? నేడు ఫైనల్ డెసిషన్!

By Mahesh· 2d ago· News18· Ayodhya
రామ మందిర్‌కు ఫస్ట్ CEO ఎవరు? నేడు ఫైనల్ డెసిషన్!

అయోధ్య రామ మందిర్‌ ట్రస్ట్‌కు ఫస్ట్ CEO సెలెక్షన్‌పై ఈరోజు క్లారిటీ రానుంది. 5,500కుపైగా అప్లికేషన్లు రావడంతో చివరకు ముగ్గురు పేర్లు ఫైనల్ రేసులో నిలిచాయి. ఉత్తరప్రదేశ్ మాజీ IPS ఆఫీసర్, ‘ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్’గా పేరున్న రాజేశ్ పాండే, మాజీ అయోధ్య DM యోగేశ్వర్ రామ్ మిశ్రా, మాజీ బిహార్ DGP పరేష్ సక్సేనా ఈ రేసులో ఉన్నారు. వీరిలో ఒకరిని ట్రస్ట్ CEOగా సెలెక్ట్ చేయనుంది. CEOగా ఆలయ అడ్మినిస్ట్రేషన్, భక్తుల రద్దీ, సెక్యూరిటీ, ప్రభుత్వ శాఖలతో కోఆర్డినేషన్ వంటి మేజర్ రెస్పాన్సిబిలిటీస్ చూడాల్సి ఉంటుంది.

రామ మందిర్‌కు ఫస్ట్ CEO ఎవరు? నేడు ఫైనల్ డెసిషన్!

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 1h ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.