← Back to news

AC ఎందుకు బ్రో.. ఉల్లిపాయ చాలు!

By sahani· 27 Apr 2026· X· Madhya pradesh

ఎండలు మామూలుగా లేవు కదా! దీనిపై కేంద్ర మంత్రి Jyotiraditya Scindia ఒక క్రేజీ టిప్ ఇచ్చారు. వడదెబ్బ తగలకుండా ఉండాలంటే జేబులో ఉల్లిపాయ పెట్టుకోవాలని సలహా ఇచ్చారు. 51°C ఎండలో కూడా తాను AC అస్సలు వాడనని, తనది స్ట్రాంగ్ "చంబల్ చర్మం" అని ఫన్నీగా చెప్పారు. పాతకాలపు ఈ ఆయుర్వేద హ్యాక్ ఎండల నుంచి మనల్ని కాపాడుతుందని ఆయన గుర్తుచేశారు.

More in Health