దయ్యాల పేరుతో కోట్లు నొక్కేసిన ట్రాన్స్ ఉమెన్!

అన్నమయ్య జిల్లాకు చెందిన మోహన్ కృష్ణ అనే అబ్బాయి, కొన్నేళ్ల క్రితం ఇల్లు వదిలి వెళ్లి అమ్మాయిగా మారాడు. తిరిగి వచ్చాక తన పేరును మధుశ్రీగా మార్చుకుని. అందంగా రెడీ అవుతూ రాంగ్ రూట్లో మనీ సంపాదించడం స్టార్ట్ చేశాడు. భూమిలో పాతకాలపు నిధులు ఉన్నాయని, ఇంట్లో దయ్యాలు ఉన్నాయని నమ్మిస్తూ.. పూజల పేరుతో చాలామందిని మోసం చేసి కోట్ల రూపాయలు నొక్కేసాడు. అంతేకాదు, ఒక గ్యాంగ్ని ఫామ్ చేసి మ్యారేజెస్ దగ్గర బెదిరించి డబ్బులు వసూలు చేసేవాడు. రీసెంట్గా బాధితులు మీడియా ముందుకు రావడంతో, దాదాపు 13 ఫ్యామిలీస్ని ముంచేసి కోట్లు నొక్కేసిన ఇతని గుట్టు రట్టయింది.



