పిల్లల చేతికి ఫోన్ ఇస్తున్నారా? AIIMS షాకింగ్ రిపోర్ట్..

పిల్లలు ఏడుస్తున్నారని ఫోన్ ఇస్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త! ఏడాది లోపు పిల్లలకు స్క్రీన్ టైమ్ పెరిగితే, 3 ఏళ్లు వచ్చేసరికి ఆటిజం లక్షణాలు వచ్చే ఛాన్స్ ఉందని ఢిల్లీ AIIMS అధ్యయనంలో తేలింది. చిన్న వయసులో పిల్లలకు కావాల్సింది బొమ్మలు, ఆరు బయట ఆటపాటలు, అమ్మమ్మలు చెప్పే కథలే కానీమమొబైల్ స్క్రీన్స్ కాదు. ఫోన్లకు అలవాటు పడితే వారి మెదడు ఎదుగుదల దెబ్బతింటుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఇక మీ బిడ్డల భవిష్యత్ మీ చేతిలోనే ఉంది. ఏమంటారో కామెంట్ చేయండి



