హైదరాబాద్లో బిగ్ ఈవెంట్.. మిస్ అవ్వకండి!

హైదరాబాద్లోని విద్యారణ్య హైస్కూల్లో సెప్టెంబర్ 12, శనివారం సాయంత్రం 4:30 గంటలకు '75 ఇయర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా' బుక్ లాంచ్ ఈవెంట్ జరగనుంది. కల్పనా కన్నాభిరాన్ ఎడిట్ చేసిన ఈ బుక్ లాంచ్లో హైదరాబాద్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు జ్యోతిర్మయ శర్మ, మంజరి కాట్జు, నాల్సార్ ప్రొఫెసర్ మురళీ కర్ణం, కల్పనా కన్నాభిరాన్ ప్యానెల్ డిస్కషన్లో పార్టిసిపేట్ చేయనున్నారు. ఈ స్పెషల్ ప్రోగ్రామ్కు హాజరయ్యే వారికి సాయంత్రం 4 గంటలకే టీ సర్వ్ చేయనున్నారు.



