ఈరోజు PM ‘మన్ కీ బాత్’.. 11 గం.కు మోదీ స్పీచ్!

PM నరేంద్ర మోదీ నిర్వహించే ‘మన్ కీ బాత్’ 137వ ఎపిసోడ్ ఈరోజు (ఆగస్ట్ 30) ఉ. 11 గం.కు టెలికాస్ట్ కానుంది. దేశ ప్రజలతో పాటు విదేశాల్లోని భారతీయులను ఉద్దేశించి మోదీ మాట్లాడనున్నారు. ఈ ఎపిసోడ్లో ఏ అంశాలపై ఫోకస్ చేస్తారన్నది ఆసక్తిగా మారింది. యూత్, హెల్త్, ఎడ్యుకేషన్, నేషన్ డెవలప్మెంట్, లోకల్ టాలెంట్ వంటి అంశాలపై ప్రజలు ఇప్పటికే సజెషన్స్ పంపారు. అసలు టాపిక్స్ను మోదీ స్పీచ్లోనే క్లారిటీగా తెలుసుకోవచ్చు. ఆకాశవాణి, దూరదర్శన్తో పాటు <a href="https://newsonair.gov.in/modi-to-share-thoughts-in-mann-ki-baat-broadcast-at-11-am/">AIR News,</a> <a href="https://pmonradio.nic.in/#">PMO,</a> DD News <a href="https://www.youtube.com/watch?v=MaPRwJjksZU">YouTube</a> ఛానళ్లలో లైవ్ చూడొచ్చు.



