← Back to news

మూసారాంబాగ్‌ హైలెవల్ బ్రిడ్జిని ప్రారంభించిన సీఎం

By Vishi· 5d ago
మూసారాంబాగ్‌ హైలెవల్ బ్రిడ్జిని ప్రారంభించిన సీఎం

TG: మూసీ నదిపై నిర్మించిన మూసారాంబాగ్‌ హైలెవల్ బ్రిడ్జిని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో అంబర్‌పేట్, మూసారాంబాగ్‌ ప్రాంతాల మధ్య రాకపోకలు మరింత ఈజీగా సాగనున్నాయి. ట్రావెలింగ్ టైం చాలా తగ్గుతుంది. సుమారు రూ.52 కోట్ల అంచనా వ్యయంతో జీహెచ్ఎంసీ దీన్ని పూర్తి చేసింది. ట్రాఫిక్ జాం సమస్యలకు ఇది శాశ్వత పరిష్కారాన్ని చూపుతుందని వాహనదారులు ఆశిస్తున్నారు.

More in Local