మీ పళ్లు సేఫ్గా ఉండాలంటే ఇలా చేయండి!

మనం డైలీ తాగే టీ, కాఫీ, కోలా పానీయాలు పళ్లపై వేర్వేరుగా ఎఫెక్ట్ చూపిస్తాయి. హెల్త్ ఎక్స్పర్ట్స్ ప్రకారం.. పళ్లపై మొండి మరకలు పడటానికి 'బ్లాక్ టీ', 'కాఫీ'లే మెయిన్ రీజన్. వీటివల్ల పళ్లు పసుపు రంగులోకి మారుతాయి. ఇక కోలా డ్రింక్స్ వల్ల మరకలు తక్కువైనా, అందులోని యాసిడ్స్ పళ్ల పైపొరను (ఎనామెల్) దెబ్బతీసి పిప్పిపళ్ల రిస్క్ పెంచుతాయి. వీటిని తాగిన వెంటనే వాటర్తో నోరు క్లీన్ చేసుకోవడం బెస్ట్.



