JSSC-CGL పరీక్ష రద్దు.. దీక్ష విరమించిన విద్యార్థి నేత

ఝార్ఖండ్లో JSSC కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (CGL) పరీక్ష రద్దు కావడంతో దేవేంద్రనాథ్ మహతో తన నిరాహార దీక్షను విరమించారు. పరీక్ష రద్దు చేయాలని కోరుతూ స్టూడెంట్స్ వారాలుగా నిరసనలు చేయడంతో నిన్న రాత్రి CM హేమంత్ సోరెన్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. రాంచీలోని సదర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న మహతోను మంత్రులు, MLAలు కలిసి చర్చలు జరిపారు. ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వడంతో దీక్ష విరమిస్తున్నట్లు మహతో ప్రకటించారు.



